నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) మంగళవారం మహారాష్ట్రలోని పాల్ఘర్లోని మనోర్ నుండి కలెక్టరేట్ వరకు దాదాపు 50,000 మందితో భారీ పాదయాత్రను నిర్వహించింది. అటవీ, భూమి హక్కులను డిమాండ్ చేస్తూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పునరుద్ధరణ, శ్రామిక వ్యతిరేక కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాల్ఘర్ కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించారు.బీజేపీ ప్రభుత్వం ఆయా […]
The post 50వేల మందితో సీపీఐ(ఎం) భారీ మార్చ్ appeared first on Navatelangana.
Leave A Comment