ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక మలుపునేడు విచారణకు హాజరు కావాలన్న అధికారులు నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీశ్రావుకు సిట్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఫోన్ట్యాపింగ్ కేసులో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఎస్ఐబీ మాజీ చీఫ్ […]
The post హరీశ్రావుకు సిట్ నోటీసులు appeared first on Navatelangana.
Leave A Comment