• Login / Register
  • Site Logo

    సౌదీ ప్రమాదం..మృతిచెందిన 16 మంది హైదరాబాదీల వివరాలు..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్‌-మదీనా మధ్య ముఫరహత్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 చిన్నారులు […]

    The post సౌదీ ప్రమాదం..మృతిచెందిన 16 మంది హైదరాబాదీల వివరాలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment