– ఆర్డిఓ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులునవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ సిసిఐ ద్వారా కొనుగోలు చేసే పత్తి కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆర్డిఓ రామూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం లో అనేక నిబంధన లు పెట్టడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు..వాతావరణ పరిస్థితిల మార్పుల వలన తేమ శాతం రావడం కష్టంగా మారుతుందని తెలిపారు. ఎకరానికి ఏడు కింటాళ్ల వరకే […]
The post సిసిఐ కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి appeared first on Navatelangana.
Leave A Comment