కమీషన్లు కొల్లగొట్టేందుకే కాంట్రాక్టు సైట్ విజిట్ పద్ధతి బీజేపీకి, రేవంత్రెడ్డికి మధ్య చీకటి ఒప్పందందోపిడీ సొమ్ము వాటాల కోసమే సీఎం, మంత్రుల మధ్య పంచాయితీబీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలుస్తాం : సీఎం రేవంత్రెడ్డికి హరీశ్రావు హెచ్చరిక నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. బీజేపీకి, రేవంత్రెడ్డికి మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ […]
The post సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలి appeared first on Navatelangana.
Leave A Comment