తులం రూ.3,000 పైనే హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.3.18 లక్షలు న్యూఢిల్లీ: వెండి ధరలు రాకెట్కంటే వేగంగా దూసుకుపోతున్నాయి. సామాన్యులు కూడా కొనలేని స్థాయికి ఎగిశాయి. 10 గ్రాముల ధర తొలిసారి రూ.3,000 పైగా పలకడంతో పేదలకు వెండి కొనుగోలు బంగారమయిపోయింది. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.10,000 పెరిగి రూ.3 లక్షల మార్క్ను దాటింది. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. […]
The post వెండి బంగారమాయే…! appeared first on Navatelangana.
Leave A Comment