నవతెలంగాణ – మల్హర్ రావుఈనెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే విప్లవ రచయితల సంఘం 30వ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య కోరారు. మంగళవారం మండలం కొయ్యుర్ గ్రామంలో అమరుడు కొమరం బీమ్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. విరసం, నేత మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా విప్లవోద్యమ దశలన్నింట్లో విరసం […]
The post విప్లవ మహాసభలను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment