కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్..నవతెలంగాణ – కాటారంఅనుమతులు లేని, చట్ట విరుద్ధమైన లక్కీడ్రాల పేరుతో కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో ప్రజలను మభ్యపెడుతున్నారని, లక్కీ డ్రా లకు ఆకర్షితులై ప్రజలు ఎవరు మోసపోవద్దని కాటారం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. కాటారం మండలం లోని సామాజిక మాధ్యమాల్లో లక్కీ డ్రా కూపన్లు దర్శనమిస్తున్నాయని వాటికి ఆకర్షితులై ప్రజలు డబ్బులు చెల్లించి మోసపోవద్దని అన్నారు. తాజాగా కాలేశ్వరం లో లక్కీ డ్రా నిర్వహిస్తున్న ఎస్ ఆర్ ఆర్ […]
The post లక్కీ డ్రా పేరుతో ప్రజలు మోసపోవద్దు appeared first on Navatelangana.
Leave A Comment