నవతెలంగాణ – మెండోరతెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి సీతక్క నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం పది గంటలకు సావెల్ గ్రామంలోపర్యటించనున్నారు. ఈ సందర్భంగా 2.15 కోట్లు మంజూరు అయిన సిఆర్ఆర్ నిధులతో సావెల్ గ్రామం నుంచి తడపాకల్ రోడ్డు బిటి రోడ్డు పనులు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. శంకుస్థాపన అనంతరం 10:30 గంటలకు ఆర్మూర్ కు తిరుగు ప్రయాణం అవుతారు. సీతక్కకు స్వాగతం పలుకనున్న […]
The post రేపు సావెల్ లో పర్యటించనున్న మంత్రి సీతక్క appeared first on Navatelangana.
Leave A Comment