• Login / Register
  • Site Logo

    రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉ.9 గం.-మ.12 వరకు, మ.3గం.-సా.6 వరకు 2 సెషన్స్‌ ఉంటాయి. హైద‌రాబాద్, సికింద్రబాద్‌, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సహా రాష్ట్రంలో 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 40వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

    The post రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment