– పన్నువాటాల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష : కాగ్ నివేదిక– ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇక మూడు నెలలే గడువు– పతాక స్థాయికి మోడీ సర్కార్ ఆర్థిక వేధింపులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో వసూలు చేస్తున్న వివిధ రకాల పన్నుల వాటాలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన స్థాయిలో ఇవ్వకుండా వివక్ష చూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రాంటు కింద రూ.22,782.50 కోట్లు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక […]
The post రావాల్సింది రూ.22,782 కోట్లు ఇచ్చింది రూ.3,805 కోట్లే appeared first on Navatelangana.
Leave A Comment