• Login / Register
  • Site Logo

    యుఎఇ అధ్యక్షుడు భారత్లో పర్యటన

    Rss వార్తలు

    యుఎఇ అధ్యక్షుడు భార‌త్‌లో ప‌ర్య‌ట‌న‌ నేడు యుఎఇ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ భారత పర్యటన కోసం సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు యుఎఇ అధ్యక్షుడు భారత్‌కు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈరోజు సాయంత్రం మొహమ్మద్‌ బిన్‌, ప్రధాని నరేంద్రమోడీ ఇరువురు నేతలు రెండుగంటలపాటు సమావేశం కానున్నారని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. యుఎఇ అధ్యక్షుడి హోదాలో […]

    The post యుఎఇ అధ్యక్షుడు భార‌త్‌లో ప‌ర్య‌ట‌న‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment