• Login / Register
  • Site Logo

    యజమానిపైనే దాడి చేసి..

    Rss వార్తలు

    చేతులు, కాళ్లు కట్టేసి, మూతికి ప్లాస్టర్‌ వేసి.. కెప్టెన్‌ ఇంట్లో నేపాలి ముఠా భారీ చోరీ నవతెలంగాణ-కంటోన్మెంట్‌హైదరాబాద్‌లోని కార్ఖాన పీఎస్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. యజమాని ఇంట్లోనే నేపాలీ ముఠా దాడికి పాల్పడింది. దాదాపు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, కొత్త నగదును అపహరించుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే కెప్టెన్‌ గిరి ఇంట్లో గత రెండేండ్లుగా నేపాలికి చెందిన దంపతులు రాజేంద్ర సాహి(రాజు) అతడి […]

    The post యజమానిపైనే దాడి చేసి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment