నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. సోమవారం ఉదయానికి ఢిల్లీలో గాలి నాణ్యతలు 356గా నమోదయ్యాయి. వీటి స్థాయిల్ని ‘వెరీ పూర్’ కేటగిరీలో వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) పేర్కొంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా 8.7గా నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఐదు పర్యవేక్షణ కేంద్రాల్లో ఎక్యూఐ స్థాయిలు ప్రమాదకరంగా నమోదయ్యాయి. 29 స్టేషన్లలో వెరీపూర్ కేటగిరిలో నమోదయ్యాయి. నాలుగు స్టేషన్లలో పూర్ కేటగిరీలో నమోదైనట్లు కేంద్ర కాలుష్య […]
The post మెరుగుపడని ఢిల్లీ గాలి నాణ్యత appeared first on Navatelangana.
Leave A Comment