• Login / Register
  • Site Logo

    మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పొద్దుటూరి వినయ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ పట్టణం లోని శ్రీరామ కాలనీలో పెద్దోళ్ల గంగారెడ్డి మాతృమూర్తి ఇటీవలే స్వర్గస్తులైనారు. వారి కుటుంబాన్ని సోమవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు , ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ , నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగం గారు,జాంబి హనుమాన్ చైర్మన్ రేగుల సత్యనారాయణ, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణగారు, పిసిసి మాజీ అధికార […]

    The post మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పొద్దుటూరి వినయ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment