• Login / Register
  • Site Logo

    మూతబడిన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్

    Rss వార్తలు

    పట్టించుకోని ఎంఈఓ…పర్యవేక్షణ చేస్తామన్న డిఈఓనవతెలంగాణ – మల్హర్ రావుమండలం పెద్దతూండ్ల గ్రామపచాయితీ పరిదిలోగల నాయకపుపల్లి(కిషన్ రావుపల్లి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో విద్యార్థులు లేకపోవడంతో మూతపడింది. మూడేళ్ళుగా పాఠశాలలో ఒక్కరూ, ఇద్దరు విద్యార్థులతో నెట్టుకొస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో పాఠశాల మూతబడింది. పాఠశాలలో విద్యార్థులు లేకున్నా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విధులు మాత్రం నిర్వహిస్తోంది. ప్రభుత్వం నుంచి వేతనం పొందడానికి సమయపాలన లేకుండా చుట్టం చూపులా ఉదయం పాఠశాలకు వస్తూ తన […]

    The post మూతబడిన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment