నవతెలంగాణ – మునుగోడుమునుగోడు పట్టణ కేంద్రంలోని వీధులలో విద్యుత్ లైట్లు లేక ప్రజలు ఇబ్బందులను ఎదురుకోవద్దని లక్ష్యంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మూడు లక్షల నిధులతో మంజూరైన విద్యుత్ దీపాలను సోమవారం మునుగోడు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన విద్యుత్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు పట్టణ కేంద్రంలో వెలుగులు నింపేందుకు నిధులు మంజూరు చేసి వీధులలో వెలుగులు నింపిన రాజన్నకు కాంగ్రెస్ శ్రేణులు, […]
The post మునుగోడు వీధులలో విద్యుత్ వెలుగులు.. appeared first on Navatelangana.
Leave A Comment