నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) వంట ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఇన్చార్జీ కార్యదర్శి శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాలవాటికా, ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి వంట ధర రూ.6.19 నుంచి రూ.6.78 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి వంట ధర రూ.9.29 నుంచి రూ.10.17 వరకు పెంచామని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి చొప్పున […]
The post మధ్యాహ్న భోజన పథకం వంట ధరల పెంపు appeared first on Navatelangana.
Leave A Comment