• Login / Register
  • Site Logo

    బీమా రంగాన్ని కాపాడుకుందాం…

    Rss వార్తలు

    దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) భవిష్యత్‌ నేడు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసి పాలసీదార్ల నుంచి ప్రీమియంగా వసూలు చేసిన సొమ్ములో భారీ మొత్తం అదానీ షేర్లలో వెళ్లింది. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడులు 18వేల కోట్ల రూపాయలకుపైగా తరిగిపోయాయి.ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్‌ అదానీ వాణిజ్య గ్రూప్‌పై అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ చేసిన తీవ్ర ఆరోపణలతో అదానీ […]

    The post బీమా రంగాన్ని కాపాడుకుందాం… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment