• Login / Register
  • Site Logo

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ – భిక్కనూర్మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాన్‌కర్ ప్రభాకర్ తల్లి కళ్యాన్‌కర్ శకుంతల మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభాకర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, నర్సింలు, యాదగిరి, శ్రీనివాస్,సిద్ధరాములు, భూమలింగం, శ్రీనివాస్, స్వామి,నవీన్, తదితరులు ఉన్నారు. 

    The post బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment