• Login / Register
  • Site Logo

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాయపోల్రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త, యువ రైతు మహమ్మద్ గౌస్ ఇటీవల విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ తో ఫోన్ లో మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదం కింద వచ్చే పరిహారాన్ని తొందరగా వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీలో చురుకైన […]

    The post బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment