• Login / Register
  • Site Logo

    బడి బయట పిల్లలు లేకుండా చూడాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలో బడి బయట పిల్లలు లేకుండా చూడాలని ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిజామాబాద్ జిల్లా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ కాలమానిని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. మండలంలో విద్యాభివృద్ధికి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు కృషి చేయాలన్నారు. బడి బయట పిల్లలు లేకుండా, బడేడు పిల్లలంతా బడిలో ఉండేలాగా చూడాలన్నారు.ఈ […]

    The post బడి బయట పిల్లలు లేకుండా చూడాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment