• Login / Register
  • Site Logo

    ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీం నోటీసులు

    Rss వార్తలు

    బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లతో బీజేపీ పిటిషన్‌ జతమార్చి 9న విచారణ న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ పై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌ రెడ్డితో సహా పలువురు […]

    The post ఫిరాయింపుల కేసులో స్పీకర్‌కు సుప్రీం నోటీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment