• Login / Register
  • Site Logo

    ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుండి యాదాద్రి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్వా నీతి ఆధ్వర్యంలో మంగళవారం అమెరికాలోని డావోస్ జరుగుతున్న కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా పంపిన వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తో పాటు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి సుస్థిర పాలన అంశాలని కులంకుశంగా వివరించారు. ప్రపంచ […]

    The post ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment