• Login / Register
  • Site Logo

    ప్రపంచ ఆర్థిక వేదికకు నిరసన సెగ

    Rss వార్తలు

    డబ్ల్యూఈఎఫ్‌ నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యమే ముఖ్యంస్విట్జర్లాండ్‌లో హౌరెత్తించిన నిరసనకారులుప్లకార్డులతో ప్రదర్శన..23 వరకు ప్రపంచ దేశాల నేతల భేటీ బెర్న్‌ :”ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)కు నిరసనల సెగ తగిలింది. సోమవారం నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్‌లో ప్రపంచ దేశాల నేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్‌ నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యమే ముఖ్యం” అంటూ నిరసనకారులు హౌరెత్తించారు. వామపక్ష సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ యువజన విభాగం నేతృత్వంలో.. ఆగ్నేయ స్విట్జర్లాండ్‌లోని క్యూబ్లిస్‌ నుంచి పర్వత ప్రాంత రిసార్ట్‌ […]

    The post ప్రపంచ ఆర్థిక వేదికకు నిరసన సెగ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment