రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్నవతెలంగాణ – కామారెడ్డిరైతు, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ రైతు సంఘం నాయకులు మోతీరాం […]
The post ప్రధాని మోడీని గద్దె దించాలి appeared first on Navatelangana.
Leave A Comment