• Login / Register
  • Site Logo

    ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడేది నవతెలంగాణ

    Rss వార్తలు

    క్యాలెండర్ల ఆవిష్కరణలో జుక్కల్ ఎమ్మెల్యే తోటనవతెలంగాణ – మద్నూర్నవతెలంగాణ దినపత్రిక ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఎల్లవేళలా నిలబడుతూ సమస్యలు ఎప్పటికప్పుడు వెలికి తీయడం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో నవతెలంగాణ దిట్ట అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అన్నారు. 2026 నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవతెలంగాణ దినపత్రిక ప్రజా సమస్యలు ప్రభుత్వ […]

    The post ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడేది నవతెలంగాణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment