బీజేపీని బలహీనపరిచే శక్తులు ఏకం కావాలి బీఆర్ఎస్తో బీజేపీ లోపాయికారి ఒప్పందంరష్యా అక్టోబర్ విప్లవం ద్వారా ప్రపంచమంతా కమ్యూనిస్టు బీజాలుమహబూబ్నగర్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ నవతెలంగాణ – మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి‘పీడిత ప్రజలతో సీపీఐ(ఎం) శ్రేణులు మమేకం కావాలి. దేశవ్యాప్తంగా బీజేపీని బలహీనపరిచే శక్తులు ఏకం అయ్యేందుకు కృషి చేయాలి. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నది. బీహార్లో మతతత్వ ప్రమాదాన్ని ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్తోపాటు బీజేపీయేతర […]
The post ప్రజలతో మమేకమై ముందుకు సాగాలి appeared first on Navatelangana.
Leave A Comment