• Login / Register
  • Site Logo

    ప్రజలతో మమేకమై ముందుకు సాగాలి

    Rss వార్తలు

    బీజేపీని బలహీనపరిచే శక్తులు ఏకం కావాలి బీఆర్‌ఎస్‌తో బీజేపీ లోపాయికారి ఒప్పందంరష్యా అక్టోబర్‌ విప్లవం ద్వారా ప్రపంచమంతా కమ్యూనిస్టు బీజాలుమహబూబ్‌నగర్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి‘పీడిత ప్రజలతో సీపీఐ(ఎం) శ్రేణులు మమేకం కావాలి. దేశవ్యాప్తంగా బీజేపీని బలహీనపరిచే శక్తులు ఏకం అయ్యేందుకు కృషి చేయాలి. బీజేపీతో బీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నది. బీహార్‌లో మతతత్వ ప్రమాదాన్ని ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్‌తోపాటు బీజేపీయేతర […]

    The post ప్రజలతో మమేకమై ముందుకు సాగాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment