హుస్నాబాద్ ఏడిఏ వీణారెడ్డి నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ డివిజన్ ఆత్మ కమిటీ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను రైతులకు అందేలా చూడాలని హుస్నాబాద్ ఏడిఏ వీణారెడ్డి తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ వ్యవసాయ రైతు వేదికలో హుస్నాబాద్ డివిజన్ నూతన ఆత్మ కమిటీతో సమావేశ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలు అయిన పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్ ఉద్యానవన శాఖ, శాఖ నారా చేపట్టే వివిధ పథకాలను రైతుల దగ్గరకి […]
The post పథకాలను రైతులకు అందేలా చూడాలి appeared first on Navatelangana.
Leave A Comment