• Login / Register
  • Site Logo

    నాగోబాకు మహా జలాభిషేకం

    Rss వార్తలు

    – మట్టి కుండల్లోనే మహాప్రసాదంనవతెలంగాణ- ఇంద్రవెల్లితెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదివాసీ తెగకు చెందిన మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం.. అమావాస్య రోజు అర్ధరాత్రి మహా జలాభిషేకంతో జాతర ప్రారంభమైంది. నాగోబాకు మహాజలాభిశేకంతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. వారి ఆచార సంప్రదాయ వాయిద్యాలైన కాలికోమ్‌, తుడుమ్‌, సన్నాయిలను వాయిస్తూ.. కాగడాలను వెలిగిస్తూ.. ఆలయంలోకి ప్రవేశించారు. నాగోబాకు మహాపూజ హారతినిచ్చారు. ఖటోడ (హన్మంతు), కోసేరావ్‌తోపాటు మెస్రం వంశీయులు ఈ […]

    The post నాగోబాకు మహా జలాభిషేకం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment