– హంతకులను కఠినంగా శిక్షించాలి : డీవైఎఫ్ఐనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర చంద్రశేఖర్ ప్రేమవివాహం చేసుకున్నాడన్న కారణంతో అతని సోదరుడు ఎర్ర రాజశేఖర్ను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశారనీ, హత్యకు పాల్పడిన కుల దురహంకారులను కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఎ వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హంతకులు పెట్రోల్ […]
The post దళిత యువకుడి కుల దురహంకార హత్య appeared first on Navatelangana.
Leave A Comment