మండల వ్యవసాయ అధికారి సారిక..నవతెలంగాణ – కుభీర్ మండలంలోని 42గ్రామ పంచాయతీ లో ఉన్న రైతులు తప్పనిసరిగా పార్మర్ ఐడి నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అన్నారు. సోమవారం మండలంలోని జుమడా గ్రామ పంచాయతీ లో రైతులకు అవగహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామంలో ఉన్న రైతులు తప్పనిసరిగా మీ వద్ద ఉన్న వ్యవసాయ విస్తీరణ అధికారి వద్ద లేదంటే మీసేవ కేంద్రలో పార్మర్ ఐడి ని నమోదు చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం […]
The post త్వరలో రైతులు పార్మర్ ఐడి నమోదు చేసుకోవాలి.. appeared first on Navatelangana.
Leave A Comment