• Login / Register
  • Site Logo

    ఢిల్లీని కమ్మేసిన కాలుష్యపు పొగ.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. ఈరోజు కూడా ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) గాలి నాణ్యత ‘చాలా ప్రమాదకరం’ నుంచి ‘తీవ్ర’ స్థాయిలోనే కొనసాగుతోంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పివేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ‌ ఉదయం 6 గంటలకు ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 360గా నమోదైంది. అయితే, బవానా (427), జహంగీర్‌పురి (407), నరేలా (406) సహా ఆరు పర్యవేక్షణ కేంద్రాల్లో AQI 400 మార్కును […]

    The post ఢిల్లీని కమ్మేసిన కాలుష్యపు పొగ.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment