• Login / Register
  • Site Logo

    గ్రామ సంఘం బిల్డింగుకు భూమిపూజ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ మండలంలోని బంజరుపల్లి గ్రామంలో  గ్రామ సంఘం బిల్డింగుకు సోమవారం సర్పంచ్ రిక్కల లత రాజిరెడ్డి ఎంపీడీవో రమేష్ , ఏపీఎం తిరుపతి కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.10 లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డి ఈ  మహేష్ ,సిసి […]

    The post గ్రామ సంఘం బిల్డింగుకు భూమిపూజ  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment