– ఐరాస సంస్థలను నిర్వీర్యం చేసే ఎత్తుగడ– ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటుకు ఆరాటం– బోర్డులో భారత్ చేరికపై ఊహాగానాలు– భద్రతా మండలిని పలుచన చేయడమే ట్రంప్ లక్ష్యంరఫా : గాజా శాంతి బోర్డులో చేరాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఆహ్వానించారు. భారత్ సహా కొన్ని దేశాలకు ఇప్పటికే ఆహ్వానం అందగా మరికొన్ని దేశాలు దాని కోసం ఎదురు చూస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బోర్డు ఎప్పుడైనా, ఎక్కడైనా సమావేశం కావచ్చునని ట్రంప్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి […]
The post గాజా శాంతి బోర్డు ఓ మందుపాతరే ! appeared first on Navatelangana.
Leave A Comment