– 6 గొర్రెలకు తీవ్ర గాయాలు– సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో ఘటననవతెలంగాణ-ములుగుగొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 32 గొర్రెలు మృత్యువాత పడగా, మరో 6 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, బాధిత గొర్రెల కాపరి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మక్కపల్లికి చెందిన దేవి రవి ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలోని కొట్టంలో గొర్రెలను తోలాడు. సోమవారం […]
The post కుక్కల దాడిలో 32 గొర్రెలు మృత్యువాత appeared first on Navatelangana.
Leave A Comment