– ప్రజాస్వామ్య సంస్థలపై మోడీ ప్రభుత్వం దాడి– కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు తొత్తుగా కేంద్రం : ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిదేశంలో కార్మిక హక్కులను హరిస్తూ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు విడనాడాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన జాతీయ కార్మిక, కర్షక సంఘాలు నిర్వహించనున్న సమ్మె మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక కావాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి […]
The post కార్మికుల ప్రాథమిక హక్కుల రక్షణకే 12న సమ్మె appeared first on Navatelangana.
Leave A Comment