నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరాటాలతో మహిళలకు హక్కులు దక్కాయని ఆ సంఘం జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి తెలిపారు.మంగళవారం ఐద్వా రాష్ట్ర కార్యాలయం వీరనారి ఐలమ్మ భవనం ముందు జెండాను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు, బాల్య వివాహాల నిషేధం, ఆస్తి హక్కు చట్టం, వరకట్నవేధింపుల నిరోధానికి ఐపీసీ 498ఎ సెక్షన్, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ల సాధన, గృహహింస నిరోధక చట్టం, […]
The post ఐద్వా పోరాటాలతో మహిళలకు హక్కులు : ఎస్.పుణ్యవతి appeared first on Navatelangana.
Leave A Comment