– వేగవంతమైన పౌరసేవలు సాధ్యం– దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం ఏ రేవంత్రెడ్డి– పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలునవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ద్వారా పాలనను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని సీఎం ఏ రేవంత్రెడ్డి అన్నారు. ఈ సాంకేతికత వినియోగం వల్ల తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఇప్పటికే ఏఐ వినియోగంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందనీ, దాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తుందని తెలిపారు. దావోస్లో […]
The post ఏఐతో మెరుగైన పాలన appeared first on Navatelangana.
Leave A Comment