అమాంతంగా పెరిగిన వాణిజ్య లోటుఅక్టోబర్లో 34.48 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ : భారత ఎగుమతులు అమాతం పడిపోయాయి. మరోవైపు దిగుమతులు పెరగడంతో.. వాణిజ్య లోటు ఎగిసిపడింది. ఈ ఏడాది అక్టోబర్లో భారతదేశ సరుకుల ఎగుమతులు 11.8 శాతం పతనమై 34.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు దిగుమతులు 16.63 శాతం ఎగిసి 76.06 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. దీంతో గడిచిన నెలలో వాణిజ్య లోటు ఏకంగా 41.68 బిలియన్లుగా నమోదయ్యింది. ఇది సెప్టెంబర్లో 32.14 బిలియన్లుగా ఉంది. […]
The post ఎగుమతుల్లో 12 శాతం పతనం appeared first on Navatelangana.
Leave A Comment