కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు.. నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని భువనగిరి మండలం జమ్మాపురం గ్రామంలో పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీత రావు అన్నారు. మంగళవారం మండలంలోని జమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో సునీత రావు మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని సునీతా రావు అన్నారు. మహాత్మా గాంధీ […]
The post ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధయించాలి.. appeared first on Navatelangana.
Leave A Comment