• Login / Register
  • Site Logo

    ఉత్సాహాన్ని నింపిన ‘బీమా’మహాసభలు

    Rss వార్తలు

    అఖిల భారత బీమా ఉద్యోగుల అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) 27వ మహాసభలు 2025 డిసెంబర్‌ 28 నుంచి 2026 జనవరి ఒకటి వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉత్సాహ భరితంగా జరిగాయి. దేశం నలుమూల నుంచి మొత్తం 1524 మంది సభ్యులు పాల్గొ న్నారు. దశాబ్దాల పాటు యూనియన్‌కు సేవలందించిన సీనియర్లు ఈ ప్లాటినం జూబ్లీ మహాసభల్లో పాల్గ్గొని వన్నె తెచ్చారు. కొత్తగా రిక్రూట్‌ అయిన యువతరం అధిక సంఖ్యలో పాల్గొన్నది. 368 మంది మహిళా కామ్రేడ్స్‌ హాజరయ్యారు. […]

    The post ఉత్సాహాన్ని నింపిన ‘బీమా’మహాసభలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment