– నిర్ధారించిన అటవీ అధికారులు– పంచనామా నిర్వహించిన పశువైద్యాధికారి– నష్టపరిహారానికి సిఫార్స్: ఎఫ్ఆర్ ఓ మురళినవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం నిజమైంది. గతంలో మాదిరి అదిగో పులి ఇదిగో తోక చందంలా కాకుండా ఈ సారి ఆవు – దూడ ను చంపితిన్న సంగతి రుజువు అయింది. మండలంలోని కావడిగుండ్ల వాసి సోడెం నాగేశ్వరరావు పామాయిల్ తోట సమీపంలోని పశువుల దొడ్డిలో ఆవు – దూడ రెంటి పై సోమవారం రాత్రి పులి […]
The post ఇదిగో పులి.. ఆవుదూడను చంపి తిన్న వైనం appeared first on Navatelangana.
Leave A Comment