• Login / Register
  • Site Logo

    ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం

    Rss వార్తలు

    ప్రత్యేక అధికారి వెంకటేశం నవతెలంగాణ – నసురుల్లాబాద్రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని, ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని నసురుల్లాబాద్ మండల ప్రత్యేక అధికారి వెంకటేశం లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అలాగే గ్రామంలోని పలు వార్డులను, ప్రకృతి వనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వెంకటేశం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకంలో భాగంగా రూ. […]

    The post ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment