ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్నవతెలంగాణ – బాల్కొండ ఆంగ్ల భాషను అభ్యసిస్తే అన్ని రంగాల్లో రాణిస్తామని విద్యార్థులకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ సూచించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఈఎల్టిఎ నిజామాబాద్ జిల్లా శాఖ,ఎస్సిఈర్టి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంగ్లభాషా జిల్లా స్థాయి పోటీల్లో, రెసిడెన్షియల్ కేటగిరీలో బాల్కొండ ఆదర్శ పాఠశాల విద్యార్థులు మొదటి, రెండవ స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని మంగళవారం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని మోడల్, […]
The post ఆంగ్ల భాషను అభ్యసిస్తే అన్ని రంగాల్లో రాణింపు appeared first on Navatelangana.
Leave A Comment