– తొలగించ్చొద్దంటూ కాళ్ళపై పడి ప్రాధేయపడినా కనికరించని అధికారులు– సిపిఐ నాయకుల ముందస్తు నిర్బంధం– పేదలకు ఇళ్ళు నిర్మించే వరకు పోరాటం – సీపీఐ జిల్లా కార్యదర్శి షా బీర్ పాషానవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండు చోట్ల ప్రభుత్వ భూమిలోని 250 పేదల నివాసాలను సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రెవెన్యూ,పోలీస్,ఫైర్,విద్యుత్ శాఖల యంత్రాంగం మూకుమ్మడిగా ఐదు జేసీ బీ లతో నేలమట్టం చేసారు. దీంతో బాధితులు ఆందోళన, ఆర్తనాధాలతో అధికారుల ను ప్రాధేయపడి […]
The post అశ్వరావుపేటలో 250 పేదల నివాసాలను నేలమట్టం చేసిన ప్రభుత్వ యంత్రాంగం appeared first on Navatelangana.
Leave A Comment