• Login / Register
  • Site Logo

    అశాంతిని కోరుకునేది తాము కాదు..బీజేపీనే: ఫరూక్ అబ్దుల్లా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అవసరమైతే దేశం కోసం మరోసారి బుల్లెట్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్‌అబ్దుల్లా మంగళవారం పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రాళ్లు రువ్వడం, ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ఎన్‌సీ యత్నిస్తోందన్న బీజేపీ వాదనను ఆయన ఖండించారు. ఎన్‌సీ పార్టీ బ్లాక్‌ అధ్యక్షులు, కార్యదర్శుల రెండు రోజుల సమావేశం సందర్భంగా ఆయన జమ్ము చేరుకున్న సంగతి తెలిసిందే. ఎన్‌సీ, పీడీపీ అశాంతిని పెంచుతున్నాయని, ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని, రాళ్లురువ్వడాన్ని పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నాయన్న బీజేపీ నేత […]

    The post అశాంతిని కోరుకునేది తాము కాదు..బీజేపీనే: ఫరూక్‌ అబ్దుల్లా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment