నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను ”రాష్ట్ర గౌరవానికి తగ్గట్టుగా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలి” అని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఆయన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం నుంచి […]
The post అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం:మంత్రి అడ్లూరి appeared first on Navatelangana.
Leave A Comment