నవతెలంగాణ-హైదరాబాద్: బోర్డు ఆప్ గాజా పీస్లో చేరబోమని చైనా స్పష్టం చేసింది. పీస్ చర్చలలో భాగస్వామ్యం కావాలని యూఎస్ నుంచి ఆహ్వానం అందిందని, కానీ ఐక్యరాజ్యసమితి ప్రధానాంశంగా అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించడానికి దృఢంగా బీజింగ్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. చైనా ఎల్లప్పుడూ నిజమైన బహుపాక్షికతను పాటిస్తుందని, UN దాని ప్రధాన భాగంలో ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను, అంతర్జాతీయ చట్టంపై ఆధారపడిన అంతర్జాతీయ క్రమాన్ని, UN చార్టర్ ప్రయోజనాలు, సూత్రాల ఆధారంగా అంతర్జాతీయ […]
The post ‘బోర్డు ఆప్ పీస్’లో చేరబోం: చైనా appeared first on Navatelangana.
Leave A Comment