• Login / Register
  • Site Logo

    సాయి పేరెంటరల్స్ ఐపీఓకు సెబీ అనుమతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరోహైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఔషద ఉత్పత్తుల కంపెనీ సాయి పేరెంటరల్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనలకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూలో ఫ్రెష్‌ ఈక్విటీ ద్వారా రూ.285 కోట్లు, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 35 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా మొత్తంగా రూ.425 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి మూడో వారంలో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు వచ్చే […]

    The post సాయి పేరెంటరల్స్‌ ఐపీఓకు సెబీ అనుమతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment